మురిపించే మువ్వలు
మురిపించే మువ్వలు 1962 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి తమిళచిత్రం కొంజుం సలంగై (கொஞ்சும் சலங்கை, 1962) మాతృక. రెండింటిలోను మహానటి సావిత్రి, జెమినీ గణేశన్ ప్రధాన పాత్రలను పోషించారు.
మురిపించే మువ్వలు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.వి.రామన్ |
---|---|
తారాగణం | జెమిని గణేశన్ , సావిత్రి, కమల లక్ష్మణ్, మనోహర్ |
సంగీతం | ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు |
నిర్మాణ సంస్థ | దేవి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు మార్చు
- ఆశ నీవు తీర్చుమా నన్ న్నవలతీరం చేర్చుమా - ఎస్. జానకి, ఘంటసాల , రచన:ఆరుద్ర
- నీలీల పాడెద దేవా మము మనవి ఆలించ వేడెద దేవా మాము - ఎస్. జానకి
- వీరులభూమి మేటి వేల్పుల భూమి వీరమాత పేరుగన్న - ఘంటసాల బృందం , రచన: ఆరుద్ర
- శుభములిచ్చే వేల్పు సురకోటసేనాని సుభ్రమణ్యంబనెడి వేల్పు - పి.లీల
- సొంపు గజ్జెల సృతిచేత చెలియ పొంగునమ్మా మొదటి పాటచేత - పి.లీల
విశేషాలు మార్చు
- ఇది దక్షిణభారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి పూర్తిస్థాయి టెక్నీకలర్ సినిమా.
- మహానటి సావిత్రికి ఇది 100వ సినిమా.