మెడియం బాబూరావ్

డాక్టర్ మెడియం బాబూరావు గారు భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే వీరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో క్రియాశీల సభ్యులు.[1]

డాక్టర్ మెడియం బాబూరావ్
మెడియం బాబూరావ్

డాక్టర్ మెడియం బాబూ రావ్


నియోజకవర్గం భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలు

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-10) 1951 జూలై 10 (వయసు 72)
పెదనల్లబల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
జీవిత భాగస్వామి గౌతమి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం రాజమండ్రి
సెప్టెంబరు 16, 2006నాటికి

బయటి లింకులు మార్చు


మూలాలు మార్చు

  1. Sakshi (20 March 2019). "నిబద్ధత.. నా నడత". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.