ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా

అగర్తలాలోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా (ఐఐఐటీ అగర్తలా, ట్రిపుల్ ఐటీ అగర్తలా) అనేది త్రిపుర రాజధాని అగర్తలా సమీపంలోని బోద్‌జంగ్‌నగర్‌లో ప్రతిపాదించబడిన ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 20 ఐఐఐటీలలో ఇదీ ఒకటి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా
ఇతర పేర్లు
ఐఐఐటీ
రకంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం
స్థాపితం2018
డైరక్టరుహెచ్.కె. శర్మ
విద్యాసంబంధ సిబ్బంది
50
విద్యార్థులుసుమారు 300
స్థానంఅగర్తలా, త్రిపుర, భారతదేశం
23°58′N 91°25′E / 23.967°N 91.417°E / 23.967; 91.417

ప్రాంగణం మార్చు

అగర్తలా సమీపంలోని బోద్‌జంగ్‌నగర్‌లో 52 ఎకరాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేవరకు నిట్ అగర్తలా క్యాంపస్‌ నుండి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.[1][2]

చరిత్ర మార్చు

2012లో ఈ ఐఐఐటీ అగర్తలా ప్రాజెక్ట్ ఆమోదించబడింది.[2] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[3][4]

మూలాలు మార్చు

  1. Deb, Debraj (2018-06-29). "Tripura IIIT to start from NIT campus". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Tripura IIIT to start functioning this year, says state education minister". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-06-29. Retrieved 2023-02-02.
  3. "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
  4. "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-02.