ఉండవల్లి అరుణ కుమార్
భారతీయ రాజకీయ నాయకుడు
ఉండవల్లి అరుణ కుమార్ (జ: ఆగష్టు 4, 1954), భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 14 వ, 15 వ లోక్సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్, దాని యజమాని రామోజీరావును విమర్శించి ఉండవల్లి 2008లో వార్తలకెక్కాడు. ఉండవల్లి అరుణ కుమార్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు. రాజీవ్, సోనియా లకు ట్రాన్సిలేటర్ (అనువాదకుడు) గా ఉన్నాడు. ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణ కులమునకు ఛెందినవాడు.
ఉండవల్లి అరుణ కుమార్ | |||
![]() ఉండవల్లి అరుణ కుమార్ | |||
నియోజకవర్గం | రాజమండ్రి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉండవల్లి, ఆంధ్ర ప్రదేశ్ | 1954 ఆగస్టు 4||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | శ్రీమతి జ్యోతి | ||
సంతానం | ఒక కూతురు | ||
Nov 11, 2006నాటికి | మూలం | Lok Sabha |
రామోజీరావు నడుపుతున్న ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఇతడు కొందరు కాంగ్రేస్ యువ రాజకీయనాయకులతో కలిసి "ఈవారం" అనే రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు[1]
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2020-08-02.