గరుడ స్థంభం దాసరి

శంఖం, జేగంట, దీపపు సెమ్మా, రాగి చెంబు, హనుమంతుడు బిళ్ళ అనే అయిదు గుర్తులతో యాచించే గాయకులను దాసరులంటారు. వీరి దీపపు సెమ్మని గరుడస్థంభం అంటారు. కొందరిని శంకు దాసర్లనీ, కొందరిని గరుడ స్తంభం దాసరులనీ పిలుస్తారు. వీరు గాథలను గాన చేస్తారు.

సూచికలు మార్చు