ఉపోద్ఘాతం గ్రంథాలయాలకి మరొక పెరు లక్ష్మిభందగారం, సరస్వతి నిలయం ,పుస్తకనిలయం మొదలైనవి.గ్రంథాలయములు వలన మనకు విగ్నానం పెరుగుతుంది.అంతేకాక మన బుద్ది వికాసం ఛెందుతుంది.అందువల్ల గ్రంథాలయాల అవస్యకత మన నిత్య జీవితంలొ ఎంతైనా ఉఓది.అందువల్ల ప్రతి గ్రామము లొ గ్రంథాలయములని ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది. ఉద్దేశ్యం ఈ గ్రంథాలయముల కోసము ప్రభుత్వము ఎంతొ ధనము వ్యచ్చించున్నది.

Return to "గ్రంథాలయం" page.