చేవెళ్ల పురపాలక సంఘం
చేవెళ్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చేవెళ్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం లోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
చేవెళ్ల పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | చేవెళ్ళ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 49.50 km² (19.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 19,304 |
- గృహాల సంఖ్య | 4,370 |
పిన్ కోడ్ - 501503 | |
ఎస్.టి.డి కోడ్ - 08417 |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చేవెళ్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2025, జనవరి 3న పురపాలక సంఘంగా ఏర్పడింది.
విలీన గ్రామాలు
మార్చుఈ పురపాలకసంఘంలో చేవెళ్లతోపాటు 12 గ్రామాలు విలీనంతో నూతన పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
- చేవెళ్ల
- పామెన
- కందవాడ
- పాల్గుట్ట
- మల్లారెడ్డి గూడ
- దామరగిద్ద
- రామన్నగూడ
- ఇబ్రహాంపల్లి
- ఊరెళ్ల
- దేవునిఎర్రపల్లి
- కేసారం
- మల్కాపూర్
మూలాలు
మార్చు- ↑ "చేవెళ్ల పురపాలికలో 8 గ్రామాలు విలీనం". EENADU. Retrieved 2025-02-24.
- ↑ "చేవెళ్ల పురపాలికలో 12 గ్రామాలు విలీనం | general". web.archive.org. 2025-02-24. Archived from the original on 2025-02-24. Retrieved 2025-02-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)