దమోహ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

దమోహ్ మధ్యప్రదేశ్ లోని పట్టణం. ఇది దమోహ్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది సాగర్ పట్టనమ్ నుండి 80 కి.మీ. దూరంలో ఉంది. ఇది జైన మతస్థులకు తీర్థయాత్రా స్థలం అయిన కుందల్పూర్ (బడే బాబా ఆలయం) కు ప్రసిద్ధి చెందింది.

దమోహ్
పట్టణం
దమోహ్
దమోహ్
దమోహ్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°50′N 79°27′E / 23.84°N 79.45°E / 23.84; 79.45
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాదమోహ్
Area
 • Total10,000.35 km2 (3,861.16 sq mi)
Elevation
595 మీ (1,952 అ.)
Population
 • Total1,26,219
 • Density148/km2 (380/sq mi)
Time zoneUTC+5:30 (IST)
PIN
470661
టెలిఫోన్ కోడ్07812
Vehicle registrationMP-34

భౌగోళికం మార్చు

దమోహ్ 23°53′N 79°27′E / 23.88°N 79.45°E / 23.88; 79.45 నొర్దేశాంకాల వద్ద [1] సముద్ర మట్టం నుండి 595 మీటర్ల ఎత్తున ఉంది .

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] దమోహ్ పట్టణంలో 1,12,160 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. దమోహ్ అక్షరాస్యత 73%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుష అక్షరాస్యత 89%, స్త్రీల అక్షరాస్యత 66%. జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు

వాతావరణం మార్చు

మూస:Damoh weatherbox

రవాణా సౌకర్యాలు మార్చు

దమోహ్ నుండి అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది

దమోహ్ రైల్వే స్టేషన్ కట్ని, బినా జంక్షన్ మధ్య ఉన్న రైల్వే స్టేషను. ఢిల్లీ, ముంబై, జైపూర్, అమృత్సర్, హర్దా, హౌరా వంటి అన్ని భారతీయ నగరాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి.

మూలాలు మార్చు

  1. Falling Rain Genomics, Inc - Damoh
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=దమోహ్&oldid=3122044" నుండి వెలికితీశారు