పక్షిరాజా స్టుడియోస్
(పక్షిరాజా స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)
పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.
Type | Managing Agency, later Partnership Firm |
---|---|
పరిశ్రమ | చలనచిత్ర పరిశ్రమ |
స్థాపన | 1945 |
Founders | స్థాపకుడు |
Defunct | 1972 (de facto) |
ప్రధాన కార్యాలయం | Puliyakulam Road, కోయంబత్తూరు, తమిళనాడు, India |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people | ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, |
నిర్మించిన సినిమాలు మార్చు
- బీదలపాట్లు (1950)[1]
- కాంచన (1952)
- ఒక తల్లి పిల్లలు (1953)
- అగ్గిరాముడు (1954) [2]
- విమల (1960) [3]
మూలాలు మార్చు
- ↑ "Beedhala Paatlu (1950)". Indiancine.ma. Retrieved 2021-06-05.
- ↑ "Aggi Ramudu (1954)". Indiancine.ma. Retrieved 2021-06-05.
- ↑ "Vimala (1960)". Indiancine.ma. Retrieved 2021-06-05.