పక్షిరాజా స్టుడియోస్

(పక్షిరాజా స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)

పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.

పక్షిరాజా స్టుడియోస్
TypeManaging Agency, later Partnership Firm
Industryచలనచిత్ర పరిశ్రమ
Founded1945
Defunct1972 (de facto)
HeadquartersPuliyakulam Road, కోయంబత్తూరు, తమిళనాడు, India
Key people
ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు,
పక్షిరాజా స్టుడియోస్
పక్షిరాజా స్టుడియోస్

నిర్మించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Beedhala Paatlu (1950)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  2. "Aggi Ramudu (1954)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  3. "Vimala (1960)". Indiancine.ma. Retrieved 2021-06-05.

బయటి లింకులు మార్చు