పావని రాగం
పావని రాగము కర్ణాటక సంగీతంలో 41వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలు
మార్చుఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G1 M2 P D2 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D2 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 5వ మేళకర్త రాగమైన మానవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
మార్చు- రత్నసింహాసనా - వెంకటమఖి
- సచ్చిదానందమయా - ఆది - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - ఏక - సుబ్బరామ దీక్షితులు
మూలాలు
మార్చుఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |