పుత్తా నరసింహ రెడ్డి
పుత్తా నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2006లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]
కూనపరెడ్డి రాఘవేంద్రరావు | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2006 - 2012 | |||
నియోజకవర్గం | కమలాపురం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1953 అక్టోబర్ 8 మాచిరెడ్డిపల్లె, వల్లూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సరళమ్మ | ||
సంతానం | కృష్ణ చైతన్య రెడ్డి, దివ్య | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం మార్చు
పుత్తా నరసింహ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జి. వీర శివారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2009, 2014, 2019లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.