ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) శుద్ధి |
Ahmed Nisar (చర్చ | రచనలు) శుద్ధి |
||
పంక్తి 7:
|Image = [[Image:Red Fort facade.jpg|250px]]<br><small>The Red Fort is a prominent fort in Delhi
|State Party= {{IND}}
|Type =
|Criteria = ii, iii, iv
|ID = 231
పంక్తి 18:
}}
'''ఎర్రకోట'''
==చరిత్ర==
పంక్తి 24:
[[File:Red Fort 65771487 0479aebecc o.jpg|thumb|సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు]]
మొఘల్ చక్రవర్తి షాజహాను, ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1638 సంవత్సరములో ప్రారంభించగా, 1648 సంవత్సరములో నిర్మాణం పూర్తి అయింది.
ఎర్రకోట, [[మొఘల్]] చక్రవర్తి షాజహాన్ యొక్క కొత్త రాజధాని అయిన షాజహానాబాదుకు రాజభవనముగా ఉండేది. షాజహానాబాద్, ఢిల్లీ ప్రాంతములో ఉన్న ఏడవ గొప్ప నగరము. ఆయన, తన పాలనకి గొప్ప గౌరవం కలిగించాలని మరియు నిర్మాణ రంగములో తనకున్న ఉన్నత ఆశలకు మరియు పధకాలకు అవకాశం కలిగించాలనే ఉద్దేశముతో తన రాజధానిని [[ఆగ్రా]] నుండి మార్చారు.
ఈ కోట [[యమునా
మార్చ్ 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అం ని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
పంక్తి 34:
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్ నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్ 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
15 ఆగస్టు, [[1947]]లో, భారత్ స్వతంత్ర దేశముగా మారింది. ఈ సంధర్బములో, [[భారత ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ]] పతాకాన్ని ఎగుర వేశారు.
== వాస్తుశిల్ప రూపకల్పన ==
పంక్తి 63:
హమాం యొక్క పడమర దిశలో ముత్యాల మసీదు అయిన '''[[మోతి మస్జిద్]]''' ఉంది. ఈ మసీదు తరువాత కాలములో కట్టబడింది. షాజహాన్ యొక్క వారుసుడైన [[ఔరంగజేబ్]] కోసం అంతరంగ మసీదులాగ 1659లో నిర్మంచబడింది. ఇది తెల్ల పాలరాయితో నిర్మించబడి మూడు కలశాలు కలిగి ఉన్న ఒక చిన్న మసీదు. ఈ మసీదులో మూడు వంపుల తెర ఉండి, అది క్రింది ఆవరణ వరకు వస్తుంది.
===
ఉత్తర దిశలో '''హయత్ బక్ష్ష్ బాగ్''' (జీవితం ఇచ్చే ఉద్యానవనం) అనే ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. రెండు నీళ్ళ కాలవలు ఈ ఉద్యానవనమునకు మధ్యగా ప్రవహిస్తాయి. ఉత్తర-దక్షిణ కాలువ యొక్క రెండు చివర్లలో మంటపాలు ఉన్నాయి. ఆఖరి చక్రవర్తైన [[బహాదుర్ షా జఫర్]] 1842 సంవత్సరములో కట్టించిన మూడవ మంటపము కాలువలు కలియటం ద్వారా ఏర్పడిన జలాశయము యొక్క మధ్య భాగములో నిర్మితమైవుంది.
పంక్తి 78:
==కోటపై ఉగ్రవాదుల దాడి==
ఈ కోటని డిసెంబర్ 2000 లో, [[లష్కర్-ఎ-తోయిబా]] అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది.అప్పుడు ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు చంపబడ్డారు. ఇది భారత్-[[పాకిస్తాన్]] మధ్య [[కాశ్మీర్]] గురించి జరుగుతున్నశాంతి ప్రక్రియని నిరోధించే ప్రయత్నమని కొన్ని వార్తా ప్రసార సంస్థలు వర్ణించాయి.
== ఇవి కూడా చూడండి ==
|