ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
శుద్ధి
పంక్తి 7:
|Image = [[Image:Red Fort facade.jpg|250px]]<br><small>The Red Fort is a prominent fort in Delhi
|State Party= {{IND}}
|Type = Culturalసాంస్కృతిక
|Criteria = ii, iii, iv
|ID = 231
పంక్తి 18:
}}
 
'''ఎర్రకోట''' [3][4], : (لال قلہ )సాధారణముగా '''లాల్ ఖిలాహ్''' అని కాని '''లాల్ ఖిలా ''' అని కాని [[ఆంగ్లం]]లో చెప్పబడే ఈ [[కోట]], [[మొఘల్]] చక్రవర్తి [[షాజహానుషాజహాన్]] చే 15వ శతాబ్దములో [[పాత ఢిల్లీ]] నగరములో (ప్రస్తుతం [[ఢిల్లీ]], [[ఇండియా]]) నిర్మించబడింది. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి [[బహాదుర్ షా జఫర్]] బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశభహిష్కరణకు గురి అయ్యే వరకు, ఢిల్లీ పట్టణము మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్రం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడేరు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఒక శక్తిమంతమైన చిహ్నంగా ఉన్నది. [[భారత ప్రధాన మంత్రి]], ఈ కోటలోని లాహోరి గేట్ ప్రాంగణము నుండి ప్రతి ఏడాది [[స్వ్వాతంత్రదినోత్సవంస్వాతంత్ర్యదినోత్సవం]] రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది UNESCO వారిచే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా 2007లో గుర్తించబడింది. <ref name="unesco_whl_entry">{{cite web |url=http://whc.unesco.org/en/list/231 |title=Red Fort Complex |author= |date= |work=World Heritage List |publisher=[[UNESCO]] World Heritage Centre |accessdate=November 15, 2009 }}</ref>.
 
==చరిత్ర==
పంక్తి 24:
[[File:Red Fort 65771487 0479aebecc o.jpg|thumb|సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు]]
మొఘల్ చక్రవర్తి షాజహాను, ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1638 సంవత్సరములో ప్రారంభించగా, 1648 సంవత్సరములో నిర్మాణం పూర్తి అయింది.
[7]ఎర్రకోట, మొదట్లో ఖిలా-ఇ-ముబారక్ (దీవించబడ్డ కోట)అని సంబోధించబడేది. ఎందుకంటే అది అప్పట్లో రాజుల కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, సలిమ్గార్ కోటతో అనుసంధానంగా ఉండే విధముగా రూపొందించబడింది. ఈ రాజభావన కోట, పురాతనమైన షాజహానాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన కేంద్రముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, అందము మరియు అలంకారము షాజహాన్ చక్రవర్తి పాలనలోని అధ్బుత మొఘల్ సృజనాత్మకతకు అద్దం పట్టింది. షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తరువాత ఎర్రకోటలో అనేక కొత్త నిర్మాణాలు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైన నిర్మాణ దశలు, ఔరంగజేబు తదితర మొఘల్ పాలకులు కాలంలో జరిగాయి. బ్రిటిష్ పాలన సమయములో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధం తరువాత, ఎర్ర కోట స్థలములో ముఖ్యమైన భౌతిక మార్పులు జరిగాయి. స్వాతంత్రం తరువాత, ఎర్రకోట భవనాలకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ కాలములో ఈ కోటని ముఖ్యంగా ఒక సైనిక శిభిరముగా వాడారు. స్వాతంత్రం తరువాత కూడా, 2003వ సంవత్సరము వరకు, కోటలో ఎక్కువ భాగం, భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది.
 
ఎర్రకోట, [[మొఘల్]] చక్రవర్తి షాజహాన్ యొక్క కొత్త రాజధాని అయిన షాజహానాబాదుకు రాజభవనముగా ఉండేది. షాజహానాబాద్, ఢిల్లీ ప్రాంతములో ఉన్న ఏడవ గొప్ప నగరము. ఆయన, తన పాలనకి గొప్ప గౌరవం కలిగించాలని మరియు నిర్మాణ రంగములో తనకున్న ఉన్నత ఆశలకు మరియు పధకాలకు అవకాశం కలిగించాలనే ఉద్దేశముతో తన రాజధానిని [[ఆగ్రా]] నుండి మార్చారు.
 
ఈ కోట [[యమునా నదినినది]] ని ఆనుకొని ఉన్నది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో [[ఇస్లాం షా సూరి]] కట్టిన పాత రక్షణ కొటైన [[సలిమ్గార్ కోటకి]] ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.
 
మార్చ్ 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అం ని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
పంక్తి 34:
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్ నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్ 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
 
15 ఆగస్టు, [[1947]]లో, భారత్ స్వతంత్ర దేశముగా మారింది. ఈ సంధర్బములో, [[భారత ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ]] పతాకాన్ని ఎగుర వేశారు. స్వాతంతర దినోత్సవంస్వాతంత్ర్యదినోత్సవం రోజు, ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగరవేసి ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఈ నాటికి కొనసాగుతూ ఉన్నదీ. [[రెండవ ప్రపంచ యుద్ధం]] అయిన వెంటనే, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] ఫై జరిగిన ప్రసిద్ధమైన విచారణ ఎర్రకోటలో జరిగింది.
 
== వాస్తుశిల్ప రూపకల్పన ==
పంక్తి 63:
హమాం యొక్క పడమర దిశలో ముత్యాల మసీదు అయిన '''[[మోతి మస్జిద్]]''' ఉంది. ఈ మసీదు తరువాత కాలములో కట్టబడింది. షాజహాన్ యొక్క వారుసుడైన [[ఔరంగజేబ్]] కోసం అంతరంగ మసీదులాగ 1659లో నిర్మంచబడింది. ఇది తెల్ల పాలరాయితో నిర్మించబడి మూడు కలశాలు కలిగి ఉన్న ఒక చిన్న మసీదు. ఈ మసీదులో మూడు వంపుల తెర ఉండి, అది క్రింది ఆవరణ వరకు వస్తుంది.
 
=== హయత్హయాత్ బఖ్ష్ బాగ్ ===
ఉత్తర దిశలో '''హయత్ బక్ష్ష్ బాగ్''' (జీవితం ఇచ్చే ఉద్యానవనం) అనే ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. రెండు నీళ్ళ కాలవలు ఈ ఉద్యానవనమునకు మధ్యగా ప్రవహిస్తాయి. ఉత్తర-దక్షిణ కాలువ యొక్క రెండు చివర్లలో మంటపాలు ఉన్నాయి. ఆఖరి చక్రవర్తైన [[బహాదుర్ షా జఫర్]] 1842 సంవత్సరములో కట్టించిన మూడవ మంటపము కాలువలు కలియటం ద్వారా ఏర్పడిన జలాశయము యొక్క మధ్య భాగములో నిర్మితమైవుంది.
 
పంక్తి 78:
 
==కోటపై ఉగ్రవాదుల దాడి==
ఈ కోటని డిసెంబర్ 2000 లో, [[లష్కర్-ఎ-తోయిబా]] అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది.అప్పుడు ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు చంపబడ్డారు. ఇది భారత్-[[పాకిస్తాన్]] మధ్య [[కాశ్మీర్]] గురించి జరుగుతున్నశాంతి ప్రక్రియని నిరోధించే ప్రయత్నమని కొన్ని వార్తా ప్రసార సంస్థలు వర్ణించాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు