వీరశైవ మతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి.
== మత ప్రచారం ==
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
== మల్లికార్జున పందడితారాధ్యుడు ==
"https://te.wikipedia.org/wiki/వీరశైవ_మతం" నుండి వెలికితీశారు