పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిత్తూరు జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{Infobox University
|image_name= Sri_Padmavati_Mahila_Visvavidyalayam.jpg
|name = శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము
|city =[[తిరుపతి]]
|state=[[ఆంధ్రప్రదేశ్]]
|country=[[భారత్]]
|established = 1983
|campus =
|address =
|tagline =
|type= [[m:en:Public university|పబ్లిక్]]
|vice_chancellor=
|chancellor= ఆంధ్రప్రదేశ్ గవర్నర్
|website=
|footnotes=}}
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల విద్యాభివృద్ధి కొరకు 1983 వ సంవత్సరంలో శ్రీ ఎన్.టి. రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వ విధ్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసారు. అంత వరకు పద్మావతి మహిళా కళాశాలగా , శ్రీ వేంకటేశ్వరా యూనివివర్సిటి కి అనుబంధమై వుండిన ఈ కళా శాల విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక మహిళా విశ్వ విద్యాలయం. ఇది చిత్తూరు జిల్లా ప్రముఖ పట్టణమైన తిరుపతిలో వున్నది. మొదట్లో 10 ఫాకల్టీలతో, 300 మంది విద్యార్థులతో, 25 మంది ఉద్యోగులతో ప్రారంబమైన ఈ విశ్వ విద్యాలయం కాల క్రమేణ ఎంతో అభి వృద్ధి చెందినది.
 
ఈ విశ్వ విద్యాలయంలోని ఇంజనీరింగు సంబందిత కోర్సులలో ఆంధ్రా ప్రాంతం వారికి 43 శాతం, తెలంగాణా ప్రాంతం వారికి 36 శాతం, రాయల సీమ ప్రాంతం వారికి 22 శాతం కేటాయించ బడ్డాయి.
==బయటి లంకెలు==
* [http://www.spmvv.ac.in/ అధికారిక వెబ్సైట్]
 
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]]