దమయంతీ స్వయంవరము (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
''దమయంతీ స్వయంవరము'' నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాశారు.
== రచనా నేపథ్యం ==
దమయంతీ స్వయంవరము నవల 1959-61 ప్రాంతంలో రచించబడినదని గ్రంథకర్త కుమారులు, విశ్వనాథ సాహిత్యానికి సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెపుతూ ఉండగా జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. ఈ నవల ప్రథమ ముద్రణ 1962లో జరిగింది.
 
== ఇతివృత్తం ==