నాస్తికధూమము: కూర్పుల మధ్య తేడాలు

శీర్షికల ఏర్పాటు, సమాచారం చేర్పు
పంక్తి 23:
[[నాస్తికధూమము]] [[నవల]]ను [[జ్ఞానపీఠ్ అవార్డు|జ్ఞానపీఠ్ పురస్కార]] గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు.
== రచనా నేపథ్యం ==
విశ్వనాథ సత్యనారాయణ నవలను 1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. <ref>'' నాస్తికధూమము'' నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్</ref>
 
== ఇతివృత్తం ==
== శైలి,శిల్పం ==
"https://te.wikipedia.org/wiki/నాస్తికధూమము" నుండి వెలికితీశారు