జ్ఞానందకవి రచనలను శ్లాఘించిన వారిలో కవిసామ్రాట్ డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ, డాక్టర్ బెజవాడ గోపాల్లెడ్డి, ఆచార్యరంగ, డాక్టర్ సి నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, ఆంధ్రసారస్వత రిషదధ్వక్షులు దేవులపల్లి రామానుజరావు, బ్రహ్మీభూషణ కాకకపర్తి కృష్ణశాస్త్రి, జస్టిస్ ఆవుల సాంబశివరావు, డాక్టర్ నందూరి రామకృష్ణమాచార్య, డాక్టర్ కులుకలూరి ఇనక్, ఆర్ఎస్ సుదర్శనం, కవిరాజ మూర్తిలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ నుండి జ్ఞానందకవి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.