చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

ఫోటోల చోటు మార్పు
పంక్తి 24:
 
==రచనా పరంపర==
[[Chilakamarti laxminarasimham-coverpage.jpg|right|thumb|ఆత్మకథ ముఖపత్రం]][[Chilakamarti laxminarasimham-coverpage.jpg|right|thumb|ఆత్మకథ ముఖపత్రం]]
[[File:Chilakamarthi laxminarasimham.jpg|thumb|రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు. [[కీచక వధ (నాటకం)|కీచక వధ]] ఆయన మొదటి నాటకం. తరువాత [[ద్రౌపదీ పరిణయం (నాటకం)|ద్రౌపదీ పరిణయం]], [[గయోపాఖ్యానం]], [[శ్రీరామ జననం (నాటకం)|శ్రీరామ జననం]], [[సీతా కళ్యాణం (నాటకం)|సీతా కళ్యాణం]], [[పారిజాతాపహరణం (నాటకం)|పారిజాతాపహరణం]] వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలలో [[రామచంద్ర విజయం (నవల)|రామచంద్ర విజయం]], [[హేమలత (నవల)|హేమలత]], [[అహల్యాబాయి (నవల)|అహల్యాబాయి]], [[సుధా శరచ్చంద్రము (నవల)|సుధా శరచ్చంద్రము]] ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు [[సౌందర్య తిలక (నవల)|సౌందర్య తిలక]], [[పార్వతీ పరిణయం (నవల)|పార్వతీ పరిణయం]] వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.