ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) |
→సాహిత్య పోషణ: భాగమతి ఇక్కడ విలీనం |
||
పంక్తి 5:
==సాహిత్య పోషణ==
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.
==భాగమతి==
మహమద్ కులీ కుతుబ్షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది
{{s-start}}
{{succession box|title=[[కుతుబ్ షాహీ వంశము]]|before=[[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]|after=[[సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాహ్]]|years=1518–1687}}
|