కల్లోల లోయ: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
కల్లోల లోయ పుస్తకాన్ని ప్రముఖ పౌరహక్కుల ఉద్యమనేత, సాహిత్యవేత్త కె.బాలగోపాల్ రచించారు.
== రచన నేపథ్యం ==
1995 నుండి 2003 మధ్యకాలంలో 5సార్లు కాశ్మీరులో పర్యటించిన మానవ హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశం ఈ పుస్తకం. ఆంగ్లంలో ముద్రితమైన ఆ నివేదికలను తెలుగులోకి అనువదించి క్రమానుగత కథనాన్ని అందించే ప్రయత్నం చేశారు. చారిత్రిక నేపథ్యాన్ని మాత్రం వివిధ చరిత్ర గ్రంథాలు, కశ్మీరీ మేధావులతో జరిపిన సంభాషణలపైన ఆధారపడి రచించినట్టు బాలగోపాల్ పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని 2007 జనవరిలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/కల్లోల_లోయ" నుండి వెలికితీశారు