గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Golden threshold 01.JPG|thumbnail|కుడి|గోల్డెన్ త్రెషోల్డ్]]
'''గోల్డెన్ త్రెషోల్డ్''' అనే భవనం శ్రీమతి [[సరోజినీ నాయుడు]] [[హైదరాబాదు]] నివాస గృహం. [[హైదరాబాదు]] నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో ఆమె తండ్రి అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి(ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. దీనిని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, [[హైదరాబాదు]] లో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గాంధీజీ గారు పునాది వేసిన ఆసుపత్రిని '''గోపాల్ క్లినిక్''' అని ఇప్పటికీ సంభోదిస్తారు. పునాది వేసిన తేది ఈ బంగాళా శిలాఫలకంపై కనిపిస్తాయి.
 
'''గోల్డెన్ త్రెషోల్డ్''' అనే భవనం శ్రీమతి [[సరోజినీ నాయుడు]] [[హైదరాబాదు]] నివాస గృహం. [[హైదరాబాదు]] నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో ఆమె తండ్రి అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి(ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. దీనిని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, [[హైదరాబాదు]] లో ఈ గృహం, కేంద్ర బిందువుగా వుండేదిఉండేది. ఈ విశాల ప్రాంగణం చటోపాధ్యాయఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడుగారేనాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కమొక్కను నాటినట్టు ఇప్పటికిఇప్పటికీ ఆనవాళ్ళు వున్నాయిఉన్నాయి. గోల్డెన్గాంధీజీ త్రెషోల్డ్గారు ప్రస్తుతంపునాది [[హైదరాబాదువేసిన విశ్వవిద్యాలయము|ఆసుపత్రిని హైదరాబాద్'''గోపాల్ విశ్వవిద్యాలయం]]క్లినిక్''' వారిఅని ఆధీనంలోఇప్పటికీ ఉందిసంభోదిస్తారు. 1975 నవంబర్ 17న అప్పటి ప్రధానిపునాది ఇందిరాగాంధిగారువేసిన జాతికి అంకితమిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారుతేదిప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)| థియేటర్ ఔట్రీచ్ యూనిట్]]బంగాళా నిశిలాఫలకంపై నడుపుతున్నారుకనిపిస్తాయి.
 
==ప్రస్తుత చరిత్ర==