చింతపల్లిపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
వికీకరణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 92:
|footnotes =
}}
'''చింతపల్లి పాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వట్టిచెరుకూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 017., ఎస్.టి.డి.కోడ్ = 0863
చింతపల్లి పాడు ఒక అభివృద్ధి చెందిన గ్రామము. ఈ గ్రామంలో చాలా సౌకర్యాలు కలవు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది మినరల్ వాటర్ ప్లాంట్, ఇక్కడ చాలా తక్కువ ధరకే [[5/- కీ 20 లీటర్ల]] [[పరిశుభ్రమైన నీరు]] దొరుకుతుంది. ఇంక చాలా పత్తి మిల్లులు, శక్తి సబ్ స్టేషన్ కలవు.
==చరిత్ర==
1990 లలో గ్రామము చాలా వెనుక బడి ఉన్నది. మన్నవ వీరనారాయణ సర్పంచ్ ఉన్న కాలంలో గ్రామము అభివృద్ధి చెందింది.
==ఆలయాలు==
గ్రామం నడిబొడ్డులో ఉన్న [[శ్రీ లక్ష్మీతిరుపతమ్మ]] ఆలయం, ఇంక మా గ్రామదేవత [[శ్రీ అద్దంకమ్మ తల్లి ఆలయం]] ఇక్కడా ప్రతి ఏటా పొంగళ్ళు పెడతారు.ఇంక ప్రతి యేటా మార్చి నెలలో శ్రీ లక్ష్మీతిరుపతమ్మ [[బ్రహ్మోత్సవాలు]] ఏడూ రోజులపాటు జరుగుతాయి.
|