బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది .[[హేతువాది]] . .తూర్పు గోదావరి జిల్లా [[కాట్రేనికోన]] మండలం [[కందికుప్ప]] లో జన్మించారు. తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు.నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు.న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టారు.[[బోయిభీమన్న]] గారి కూతురు విజయభారతిని 1968లో పెళ్లి చేసుకున్నారు.నిజామాబాద్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. అక్కడే 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు చేశారు.1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడారు.
==భావాలు అనుభవాలు==
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు