పండరీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q1779418 (translate me)
→‎హిందూ పుణ్యక్షేత్రము: హిందూదేవాలయాలు నుంచి కాపీ
పంక్తి 37:
 
ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటక కు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో [[ధ్యానేశ్వర్]], [[నామ్ దేవ్]], [[ఏక్ నాథ్]], [[తుకారాం]], [[పురంధర దాసు]], [[విజయ్ దాస్]], [[గోపాల్ దాస్]], [[జగన్నాథ్ దాస్]], ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి.
మహారాస్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిన కాసిగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడ పిలుస్తారు.
కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్ష లో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగె, వేంకటేస్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆ యా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ.
ఆషాడ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా జన సంద్రంలాగా కోలాహలంగా వుంటుంది. పాద యాత్రికులు ఆ రోజుకు అక్కడికి చేరుకునే టట్లు తమ ప్రయాణాన్ని నిర్ణ యించు కుంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పండరీపురం" నుండి వెలికితీశారు