యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
అనంతమూర్తిగారు దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అద్యాపకుడిగా పనిచేశారు.జర్మనిలోని తూబింగెన్ విశ్వవిద్యాలయం,[[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫట్సు విశ్వవిద్యాలయాలలో,జవహారలాల్ విశ్వవిద్యాలయం మరియు [[కొల్లాపూర్]] లోని శివాజి విశ్వవిద్యాలయం లలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు.మంచి రచయిత,వక్త అయిన అనంతమూర్తిగారు ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపింఛారు.1980 లో భారతీయ రచయిత సంఘసభ్యుడిగా [[ రష్యా| సోవియట్ రష్యా ]],పశ్చిమ [[జర్మనీ]],మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు.మార్కుస్ వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చి,సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడయ్యి,1989లో మళ్ళొ రష్యా పర్యటన చేశారు.1992లో [[చైనా]] దేశాన్నికూడా సందర్శించారు.
==సాహిత్య సేవ==
అనంత మూర్తి గారి 1955 లో విడుదలచేసిన'''ఎందెందు ముగియద కతె'''కథా సంకలంద్వారా ఆయన సాహిత్యకృషి మొదలైనది.మౌని,ప్రశ్నె,ఆకాశ మత్తు బెక్కు-అనంతమూర్తి గారి కథసంకలనాలు.ఈ మూడు కతలను కలిగిన '''మూరు దశకద కథెగళు ''' అనే కథా సంపుటం 1989 లో ప్రకటితమైనది.
 
==రచనలు==
*సంస్కార
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు