పద్మశ్రీ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
'''పద్మశ్రీ''' (ఆంగ్లం : '''Padma Shri''') భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. వివిధ రంగాలైన [[కళలు]], [[విద్య]], [[పరిశ్రమలు]], [[సాహిత్యం]], [[శాస్త్రం]], [[క్రీడలు]], [[సామాజిక సేవ]] మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాధమికంగా ఇచ్చే పౌరపురస్కారం.
పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం [[భారతరత్న]], రెండవది [[పద్మ విభూషణ్]] మూడవది [[పద్మ భూషణ్]] మరియు నాలుగవది '''పద్మశ్రీ'''. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ" లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.
ఈ పురస్కారం క్రింద ఒక పతకం వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ" లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.
 
ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం '''2336''' మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.<ref>[http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list] Government of India</ref>
"https://te.wikipedia.org/wiki/పద్మశ్రీ_పురస్కారం" నుండి వెలికితీశారు