1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి.
== రచయిత గురించి ==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత. ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/1857_(పుస్తకం)" నుండి వెలికితీశారు