సాళువ నరసింహదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==సాళువ నరసింహ రాయ భూపతి==
==విజయ నగర సింహాసాధిపతికి ముందు ఇతని చరిత్ర==
ఇతను [[పెనుగొండ]] దుర్గాధిపతి, అప్పటికే [[సంగమ వంశము]] వంశము క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు [[బహుమనీ సుల్తానులు|బహుమనీ సుల్తానులూ]] లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి [[విజయనగరము]] పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకోని పొయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించినాడు.
===ఉదయగిరి స్వాతంత్ర్యము తెచ్చుట===
[[1470]]నందు నరసింహరాయలు [[ఉదయగిరి]] పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన [[కంటంరాజు తమ్మరాజు]]ను ఓడించినాడు. దీనితో [[కపిలేశ్వర గజపతి]] కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తమ తీరాంధ్ర భూభాగాలను [[గజపతులు | గజపతులనుండి]] పునస్వాధీనము చేసుకున్నాడు.
 
===బహుమనీ సైనికులను ఓడించుట===
తరువాత [[గజపతులు]] అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను [[బహుమనీ సుల్తానులు|బహుమనీ]]లకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్దాల తరువాత [[బహుమనీ సుల్తానులు|బహుమనీ సుల్తాన్]] [[మూడవ మహమ్మద్ షా]] దండయాత్రకు బయలుదేరి [[రాజమహేంద్రవరము]]ను [[గజపతులు]]గజపతుల నుండి ఆక్రమించి, [[కొండవీడు]]ను జయించి, [[కాంచీపురం]]ను జయించి, విశేష ధనముతో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.
 
ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించినాడు, [[తుళువ ఈశ్వర నాయకుడు]] అను గొప్ప శూరుడైన సేనానిని పంపి [[కందుకూరు]] వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో [[పెనుగొండ]] సిరిసంపదలతో తులతూగసాగినది.
 
===మచిలీ పట్నం ఆక్రమణ===
తరువాత స్వయంగా నరసింహరాయలు మచిలీపట్నంపైకి[[మచిలీపట్నం]]పైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు.
 
===బహుమనీ ప్రతీకారం===
బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరళా గొప్పసిన్యంతోగొప్పసైన్యంతో దండయాతకు బయలుదేరి [[మచిలీపట్నం]] జయించి పెనుగొండ ను మాత్రం ఏమీ చేయలేకపొయినారు.
 
==విజయ నగర సింహాసనము అధిస్టించుట==