పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 26:
|
}}
భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని [[అజ్మీరు]] జిల్లాలోని ఒక ఊరు పుష్కర్(Hindi: पुष्कर). అది [[అజ్మీరు]] జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673)అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ
బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్ధంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, ''' మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ''' ఒకటి మరియు ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని '''ప్రంబనన్''' ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్లొ ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు '''పుష్కర్ కెమేల్ ఫెయిర్''' అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.
=== క్షేత్రపురాణం ===
[[File:Pushkar.jpg|thumb|left|సరస్వతి ఆలయం నుండి పుష్కర్ దృశ్యం]]
[[File:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg|thumb|right|పుష్కర్ ఆలయంలోని బ్రహ్మదేవుడు]]
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన [[పుష్కర్]] క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే [[బ్రహ్మ]]దేవునికి ఒక ఆలయం ఉన్నది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతె తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు '''పద్మ పురాణం'''లో చెప్పబడిన
=== చరిత్ర ===
పంక్తి 38:
[[File:BrahmaPushkarGurjarPilgrimage.jpg|thumb|left|పుష్కర్ లోని బ్రహ్మదేవుడి ఆలయం]]
పుష్కర్ అతి పురాతన నగరము. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ [[బ్రహ్మ]]దేవుడు రాధా క్రిష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల
బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం 14వ శతాబ్ధంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత [[ఆదిశంకరాచార్యుడు]] ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి వున్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ [[బ్రహ్మ]]విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద [[సరస్వతి]]దేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలొ పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడ పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన. గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు వున్నది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి , అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనె పుష్కర్ జాతర కూడ జరుగుతుంది. ఇది దీపావళి తరువాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న [[సావిత్రి]], [[గాయత్రి]] దేవతలను కూడ భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది. అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్టించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్జీ ఆలయం ఉంది. ఇక్కడి [[విష్ణు]]మూర్తిని రంగ్జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.
* రామణంలో ఈ నగర ప్రస్థావన ఉంది. [[
* అరప్సరకాంత [[మేనక]] పుష్కరక్షేత్రంలో స్నానం చేసినట్లు వర్ణించబడింది.
* మహాభారత
* వామనపురాణ
* మాండోర్ రాజైన గుర్జర ప్రతుహార, నాహదరావ ఈ తీర్ధక్షేత్రాన్ని పునరుద్ధరించారని భావిస్తున్నారు. ఆయన ఈ ప్రదేశాన్ని శుభ్రపరచి తీరాలను నిర్మించి విశ్రాంతి మందిరాలను నిర్మించి స్నాన ఘట్టాలని నిర్మించాడు.
* రాజపుత్ర గజటర్ అనుసరించి పుష్కర్ చేచి గుర్జర్ల అధీనంలో 700 సంవత్సరాలు ఉందని భావించబడుతుంది. తరువాత కొన్ని ఆలయాలు కన్పతి జోగీల చేత ఆక్రమించబడిందని తెలుస్తుంది.
* పుష్కర్ క్షేత్రంలో భోపాస్ పేరుతో ఇక్కడ గుర్జర్ల సమూహమే పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
* పరాశర మహర్షి ఇక్కడ జన్మించినట్లు పురాణ
* ప్రఖ్యాత '''పుష్కర్ కెమేల్ ఫెయిర్''' ఇక్కడ నిర్వహించబడుతుంది.
* '''రాజపుతానా ఏజెన్సీ ''' కి చెందిన 3,831 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
పంక్తి 70:
* పుష్కర్ నగరశివార్ల సమీపంలో ఉన్న [[అజ్మీరు]] సందర్శన.
* అజ్మీర్కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్ఘర్. బాని తాని గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదర్శనశాలలో ప్రసిద్ధి చెందిన మినియేచర్ పైంటింగ్స్ను చూడవచ్చు.
* పుష్కర్లో ప్రధాన ఆకర్షణ పుష్కర్ సరస్సు. '''టిబెట్''' దేశంలో ఉన్న మానస సరోవరంలా అతిపవిత్రంగా పుష్కర్ సరస్సు భావించబడుతుంది. పుష్కర్ పుణ్యతీర్ధంగా భావించబడడానికి ఈ సరస్సే ప్రధాన కారణం. ఈ సరస్సు విశ్వమానవ సృష్టికర్త బ్రహ్మదేవుడి చేతి నుండి జారిపడిన తామర పూవు కారణంగా ఆ ప్రదేశంలో ఈ సరస్సు ఏర్పడిందని
* బ్రహ్మదేవుడి ఆలయం:- పుష్కర్ ప్రత్యేక ఆకర్షణ త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆలయం. [[బ్రహ్మ]]దేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్టించబడింది.
* సావిత్రి ఆలయం:- బ్రహ్మదేవుడి భార్య అయిన సావిత్రీదేవి రత్నగిరి మీద కొలువుతీరి ఉంది. సావిత్రి విగ్రహంతో సరస్వతి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టించబడి ఉంది.
|