పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[సావిత్రి ]],<br>[[జి.వరలక్ష్మి]]|
}}
==కధాకథా విశేషాలు==
తెలుగు చిత్రసీమలో హేమా హేమీలంతా కలసి నటించిన చిత్రాలలో ఇది ఒకటి.
[[బొమ్మ:Pelli-chesi-choodu-movie-still-1.jpg|thumb|left|200px|ఈ సినిమలో ఒక సన్నివేశము]]
పంక్తి 21:
రాజు తన చెల్లి,తల్లి,బార్యల నగలు ఇంటి దస్తావేజులు తీసుకొని వెంకటపతి ఇంటికి వెళ్ళి తన చెల్లిని కాపురానికి తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తనకొడుకుతో తాళి కట్టించారని తిట్టి తనకొడుకుకు వేరే పెళ్ళి చేస్తానని చెపుతాడు. రమణ అతడిని ప్రక్కకు తీసుకెళ్ళి తను తండ్రికి తెలియకుండా వస్తానని ప్రస్తుతం వెళ్ళిపొమ్మనీ చెపుతాడు. తరువాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళతాడు. అక్కడ కొద్దికాలం ఉండి తన భార్యను తీసుకొని మద్రాసు వెళతాడు.
 
ఈ లోగా తనకు తండ్రి వేరే సంభందాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చిఎక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తనభార్యను కూడా తనతో తీసుకొని ఊరు వెళతాడు. అక్కడ పిచ్చివాడైన తనకు నర్సులాంటి భార్య అయితే బావుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళతారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తరువాత తిరిగి తీసుకు వెళతాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్ళీ పిచ్చి ఎక్కినట్టుగా నాటకం ఆడుతున్న కొడుకును చూస్తాడు. ఇంతలో లోపల పిల్లవాడి ఏడుపు వినబడటంతో లోనికి వెళ్ళి చూస్తారు. అక్కడ కోడలు అమె బిడ్డతో ఉండటం గమనిస్తాడు. ఆమెను వెంటనే ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి కొడుకుతో నీకు గోవిందయ్య కూతురితో వివాహం నిశ్చయించానని వెంటనే ఇంటికి రమ్మని లేదంటే తన ఆస్థిలోఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వననీ చెపుతాడు. తనకు ఆస్థిఆస్తి అవసరం లేదని భార్య వెంటే తానూ పోతానని సామాను తీసుకొని ఆమెను తీసుకొని వెళ్లబోతుంటే వియ్యన్న వచ్చి అతడిని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బంధువు భీమన్నతో పెళ్ళి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నడని చెపుతాడు. తన తప్పు తెలుసుకొన్న వెంకటపతి కొడుకుని ఆపి కోడలిని మనవడిని వెంటబెట్టుకొని తన ఊరు వెళతాడు.
 
==ఇతర విశేషాలు==