కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930వ తేదీన కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు. 1951నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గరు కుమార్తెలు.
==నవలలు==
* విడదీసే రైలుబళ్ళు (1954)
* అవతలిగట్టు
* మెరుపుతీగె
* తొణికిన స్వర్గం (1961)
*మానని గాయం
*అణిముత్యం
==కథాసంకలనాలు==
* నీదే నాహృదయం
* అద్దం
* ఒక జీవికి స్వేచ్ఛ
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
==వనరులు==
*[రామలక్ష్మి, కె. (సం.) ఆంద్రరచయిత్రులు సమాచార సూచిక. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, 1968.]
==బయటి లింకులు==
*[http://satyavathi-p.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%20%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%20%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81]
|