బెల్లంవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"బెల్లంవారిపాలెం" [[గుంటూరు జిల్లా]]యొక్క [[నగరం]] మండలానికి చెందిన గ్రామం.
 
* ఈ గ్రామములో శ్రీ కోదండరామాలయం ఉన్నది.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నల్లూరి కృష్ణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
= = గ్రామప్రముఖులు:-
* శ్రీ వెలగపూడి రామకృష్ణ:- కృష్ణానదిపై రైతుల కోసం నిర్మించనున్న ఆనకట్ట కోసం, వీరు సిమెంటు కర్మాగారాన్ని నిర్మించారు. లాభాపేక్ష లేకుండా, నాణ్యమైన సిమెంటు అందించి, జాతీయస్థాయిలో ప్రముఖుల ప్రశంసలు పొందిన మహోన్నత వ్యక్తి. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణంలో కె.సి.పి.సిమెంటు వినియోగించారు. 1896లో ఈ అతి చిన్న గ్రామంలో జన్మించిన వీరు, పారిశ్రామిక ఆంధ్రావనికి ఆద్యులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పారిశ్రామికంగా మనదేశం ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశాన్ని, పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళడానికి ఆయన మన రాష్ట్రంలో పునాదులు వేశారు. దేశవ్యాప్తంగా అనేక పథకాలకు స్పూర్తిదాతగా నిలిచారు. మన రాష్ట్రంలోనే గాకుండా, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలలోనూ, పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినారు. ఎందరికో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పించారు. [2]
"https://te.wikipedia.org/wiki/బెల్లంవారిపాలెం" నుండి వెలికితీశారు