మెట్పల్లి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''మెట్పల్లి పురపాలక సంఘము''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన పురపాలక సంఘము. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది.<ref>ఈనాడు దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 09-03-2014</ref> 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.
==2005 ఎన్నికలు==
2004లో ఏర్పడిన మెట్పల్లి పురపాలక సంఘానికి తొలిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ళ కాలంలో ముగ్గురు మహిళలు చైర్పర్సన్ పదవిని నిర్వహించారు. 2005లో చైర్పర్సన్ స్థానాన్ని బీసి (మహిళ)కు కేటాయించగా ఎర్రోల్ల నర్సు, ధర్మపురి నాగరాణి, సుశీల చైర్పర్సన్ పదవిని నిర్వహించారు.
==2014 ఎన్నికలు==
2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లఓ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ)కు కేటాయించారు.
|