[[సంస్కృతం|సంస్కృత]] భాష యొక్క [[వ్యాకరణం|వ్యాకరణాన్ని]] మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి [[పాణిని]]. పాణిని అంటేరచించిన ‘’అష్టాధ్యాయి’’సంస్కృత జ్ఞాపకంవ్యాకరణ వస్తుంది అందరికిగ్రంధం ‘’అష్టాధ్యాయి’’.అంతఅద్భుతమైనఇది సంస్కృత వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉందిపొందింది. .ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి ,శాలా తురీయ ,ఆహిక ,,పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి .అష్టాధ్యాయి రాసిన వాడు అస్టనామాలతోఅష్టనామాలతో విలసిల్లాడన్నవిలసిల్లాడు. మాట .ఈయన ముఖ్యశిష్యులలో ‘’కౌత్సుడు ‘’ఉన్నాడు .శిష్యులలో పూర్వ పాణీయులని ,అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు . పాణిని కి ఉన్న సూక్షాం దర్శనాన్ని ప్రస్తుతించాడు (సూక్స్మేక్రికా )వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది .ఆయన ప్రతిభకు జై కొట్టని పాశ్చాత్య యాత్రికుడు లేనేఇంచిన్లేనే లేడుపాణినీయంలేడు. పాణినీయం లో మూడు రకాల పతక భేదాలున్నాయి .ధాతు పాఠంతపాఠం ,గుణ పాఠం ఉపాది పాఠం లో ఇవి బాగా కనీకని పిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి ,అష్టకం ,శబ్డాను శాసనం ,వ్రుత్తి సూత్రం ,అష్టికా అని అయిదు పేర్లున్నాయి .వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది .
=='''జననం,కాలం'''==
పాణిని ప్రస్తుత [[పాకిస్తాను]] లోని [[పంజాబు]] ప్రాంతం వాడు.పాణికికాలం ఇతని కాలం పై భిన్నాభి ప్రాయాలున్నాయి కాని అందరు అంగీకరించింది క్రీ పూ.2,900. ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమె కాదు ,సమస్త ప్రాచీన వాజ్మయం,భూగోళం భూగోళం, ఆచార వ్యవహారాలూ ,రాజకీయం, వాణిజ్యం , ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయన కు ‘’చేతిలోని ఉసిరి యే ‘’’’. పాణినీయం లో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యం లో చెప్పాడు.