524
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
{{భారత రాజకీయ వ్యవస్థ}}
భారత [[పార్లమెంటు]] (సన్సద్) లో దిగువ [[సభ]]ను '''లోక్సభ''' (Loksabha) అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది '''ప్రజల సభ''' (House of the People) అయింది. [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]] ప్రకారం లోక్సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి ఎన్నికైన సభ్యులు కాగా, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి
|
దిద్దుబాట్లు