అయ్యంకి వెంకటరమణయ్య: కూర్పుల మధ్య తేడాలు

అయ్యంకి వెంకట రమణయ్య. వ్యాస విలీనం చెసితిని
వికీకరణ
పంక్తి 1:
[[File:Iyyanki Venkata Ramanayya.png|right|thumb|అయ్యంకి వెంకట రమణయ్య]]
'''అయ్యంకి వెంకట రమణయ్య''' ([[1890]]-[[1979]]) గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం (అరవై సంవత్సరాలు) విశేష కృషి సల్పి ''గ్రంథాలయ పితామహుడు''గా పేరుగాంచాడు.
==జీవిత విశేషాలు==
*ఆయన[[తూర్పు గ్రంధాలయాలగోదావరి]] ఏర్పాటు:-జిల్లా శ్రీ[[రామచంద్రపురం]] అయ్యంకితాలూకా వెంకటరత్నం,[[కొంకుదురు]] మంగమాంబగ్రామంలో దంపతుల[[ఆగష్టు ఏకైక కుమారుడే7]], శ్రీ[[1890]] వెంకటరమణయ్యసంవత్సరంలో గారుజన్మించాడు. వీరువీరి తూర్పుతల్లిదండ్రులు గోదావరివెంకటరత్నం జిల్లా, కొంకుదురుమరియు గ్రామంలో, 1890,జులై-24న జన్మించారుమంగమాంబ. వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంధాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంధాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979,మార్చ్-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్ధులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేయుచున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక గ్రంధాలయం నెలకొల్పాలని, ఆ గ్రామ ప్రస్తుత సర్పంచి శ్రీ రాజులపాటి అంకమ్మస్థానికుల అభిలాష . [1]
 
* శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంధాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక" ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంధ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919,నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంధాలయం" ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంధాలయ వారోత్సవ దినం" గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంధాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంధాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.
ఆయన[[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[కొంకుదురు]] గ్రామంలో [[ఆగష్టు 7]], [[1890]] సంవత్సరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ. [[నరసాపురం]] టైలరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజులలో [[బిపిన్ చంద్ర పాల్]] ఉపన్యాసాలను విని ఉత్తేజితుడై ప్రజారంగంలోనికి ప్రవేశించాడు.
 
==గ్రంథాలయోద్యమం==
1911లో [[విజయవాడ]]లో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన ''గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా [[భారత గ్రంథాలయ సంస్థ]] గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము ('నేషనల్ లైబ్రరీ వీక్ ') ను నిర్వహిస్తుంది.
Line 17 ⟶ 18:
==మూలాలు==
<s>[http://books.google.com/books?id=AFO_jOXUcR0C&pg=PA35&lpg=PA35&dq=ayyanki+venkata+ramanayya&source=web&ots=Qpwf6bITe6&sig=kT-PuId98I9oN_t_U0ZTImdVzy0#PPA34,M1 అయ్యంకి వెంకట రమణయ్య పల్లెలలో పఠనాశక్తి పెంపొందుచుటకు చేసిన కృషి వ్యాసం]</s>
[1]* ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-7, 8వ పేజీ.
-------------------------------------------------------------------------
= అయ్యంకి వెంకటరమణయ్య:-
* శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంధాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక" ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంధ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919,నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంధాలయం" ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంధాలయ వారోత్సవ దినం" గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంధాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంధాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.
* గ్రంధాలయాల ఏర్పాటు:- శ్రీ అయ్యంకి వెంకటరత్నం, మంగమాంబ దంపతుల ఏకైక కుమారుడే, శ్రీ వెంకటరమణయ్య గారు. వీరు తూర్పు గోదావరి జిల్లా, కొంకుదురు గ్రామంలో, 1890,జులై-24న జన్మించారు. వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంధాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంధాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979,మార్చ్-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్ధులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేయుచున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక గ్రంధాలయం నెలకొల్పాలని, ఆ గ్రామ ప్రస్తుత సర్పంచి శ్రీ రాజులపాటి అంకమ్మ అభిలాష . [1]
 
[1] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-7, 8వ పేజీ.
-----------------------------------------
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]