రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కూచిపూడి రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా మరియు రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజా రెడ్డి మరియు రాధా రెడ్డి దంపతులు ప్రముఖ [[కూచిపూడి]] నృత్యకారులు. వీరు [[న్యూ ఢిల్లీ]] నందు నృత్య తరంగిణి అను నాట్య పాటశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి, రాజా రాధా రెడ్డిగార్ల కుమార్తె [[యామినీ రెడ్డి]] మరియు రాజా [[కౌసల్యా రెడ్డి]]ల కుమార్తె [[భావనా రెడ్డి]] కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే. భారాతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిగార్లను భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్]] పురస్కారం తో గౌరవించింది.<ref>http://www.indiansarts.com/rajaradhapage.htm</ref>
==బాల్యం==
రాజా రెడ్డిగారు[[ 1943]] అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని [[ఆదిలాబాద్]] జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధా రెడ్డిగారు [[1952]]వ సంవత్సరం ఫిబ్రవరి 15న జన్మించారు. వీరిది బాల్య వివహం. వీరువురు వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.
పంక్తి 8:
==సత్కారాలు==
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. [[2000]]వ సంవత్సరం లో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన [[పద్మ భూషణ్]] వీరిని వరించింది. [[2010]]వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజా రెడ్డి రాధా రెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు