రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| website =
}}
కూచిపూడి రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా మరియు -రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజా రెడ్డిరాజారెడ్డి మరియు రాధా రెడ్డిరాధారెడ్డి దంపతులు ప్రముఖ [[కూచిపూడి]] నృత్యకారులు. వీరు [[న్యూ ఢిల్లీ]] నందు నృత్య తరంగిణి అను నాట్య పాటశాలనుపాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి, రాజా రాధా రెడ్డిగార్ల కుమార్తె [[యామినీ రెడ్డి]] మరియు రాజా [[కౌసల్యా రెడ్డి]]ల కుమార్తె [[భావనా రెడ్డి]] కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే. భారాతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిగార్లను భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్]] పురస్కారం తో గౌరవించింది.<ref>http://www.indiansarts.com/rajaradhapage.htm</ref>
==బాల్యం==
రాజా రెడ్డిగారు [[ 1943]] అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని [[ఆదిలాబాద్]] జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధా రెడ్డిగారురాధారెడ్డిగారు [[1952]]వ సంవత్సరం ఫిబ్రవరి 15న జన్మించారు. వీరిది బాల్య వివహం. వీరువురు వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.
==నృత్యప్రదర్శనలు==
రాజా రెడ్డిగారికి చిన్ననాటి నుండి కూచిపూడి భాగవతం పైన ప్రత్యేక శ్రద్ధ. ఏలూరులో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తరువాత 1967 వ సంవత్సరం ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో ఢిల్లీలోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యనభ్యసించారు.తరువాత భారతదేశములోనే కాకా [[అమెరికా]], [[క్యూబా]], [[రష్యా]], [[ఫ్రాన్స్]] ఇలా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలిచ్చారు. కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యానికి నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]]నే కాక క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ప్రశంసలు అందాయి. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దారు.
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు