రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==నాట్య తరంగిణి==
తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరు [[న్యూ ఢిల్లీ]]నందు నాట్య తరంగిణి అను కాళాశాలనుకళాశాలను ఏర్పరిచి భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు. వీరివద్దవీరి కూచిపూడికుటుంబానికే అభ్యసించినచెందిన [[కౌసల్యా రెడ్డి]], [[యామినీ రెడ్డి]] మరియు [[భావనా రెడ్డి]]లు ప్రముఖ కూచిపూడి కళాకారులుగా వెలుగొందుతున్నారు. [[కూచిపూడి]] సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికీ దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
 
==సత్కారాలు==
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. [[2000]]వ సంవత్సరం లో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన [[పద్మ భూషణ్]] వీరిని వరించింది. [[2010]]వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజా రెడ్డి రాధా రెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు