మైత్రాయణి ఉపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మైత్రాయణీ ఉపనిషత్తు ఇందు 7అధ్యాయములుకలవు. ఇందాత్మనుగురుంచి...
 
చి వర్గం:ఉపనిషత్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
మైత్రాయణీ ఉపనిషత్తు
ఇందు 7అధ్యాయములుకలవు. ఇందాత్మనుగురుంచి చెప్పబడినది. ఈరహస్యము ఇక్ష్వాకువంశొద్భోవుడైన బృహద్రధునకు ఉపదేశించడమైనది. ఇందు చర్చింపబడిన విషయమంతయు మూడు ప్రశ్నలలోనిముడ్పంబడియున్నది. (1) ఆత్మ దేహములో నెట్లు ప్రవేశించును (2) పరమాత్మ జీవాత్మ యెట్లగుచున్నది? (3) మోక్షసాధనమెట్లు? ఈ ఉపనిషత్తులోని మిగిలన భాగమంతయు ఖిలకాండమని చెప్పవచ్చును. ఇందు ప్రపంచోత్పత్తికగాధ గలదు. రజ,స్సత్వ, తమోగునములు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు గలవని చెప్పబడియున్నది. ఓంకారముయొక్క ప్రాముఖ్యమును గూర్చి చర్చింపబడినది. జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలేకాక బ్రహ్మకు దురీయావస్థకూడ నున్నదని చెప్పబడియున్నది.
 
[[వర్గం:ఉపనిషత్తులు]]