మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 7:
* రామాలయo:- ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు. [2]
* ఆంజనేయస్వామి ఆలయo:- 2014,ఫిబ్రవరి-15 శనివారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం, చిట్వేలి-మంగపేట దారిన వెళ్తుఇన్నప్పుడు, శ్రీ ఖడ్గతిక్కన ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం శిధిలావస్తకు చేరుకున్నది. తాజాగా గ్రామస్తులు పునరుద్ధరించి, "నీరుంపల్లి ఆంజనేయస్వామి" గా పునహ్ ప్రతిష్ఠ చేశారు. ఆఖరిరోజు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారికి గణపతి పూజ, ఇతర ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందజేశారు. 17 ఉదయం ధ్వజస్థంభం ఏర్పాటు, నాగప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. [3]
* శ్రీ కట్టా పుట్టలమ్మ అమ్మవారి దేవాలయం:- పురాతన కాలంనాటి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఇక్కడ వేల సంఖ్యలో వివాహాలు జరిగినవి. ప్రస్తుతం ఆలయం శిధిలావస్థలో ఉన్నది. ఆదరణ లేక ధూప, దీప, నైవేద్యాలు కరువైనవి. త్వరిత గతిన పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది. [4]
{{Infobox Settlement/sandbox|
|