ఉత్తర త్రిపుర జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 74:
| footnotes =
}}
ఉత్తర త్రిపుర (బెంగాలి: উত্তর ত্রিপুরা জেলা) [[త్రిపుర]] రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లాకేంద్రం ధర్మనగర్ పట్టణంలో ఉంది.[[2001]] గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2821చ.కి.మీ.
జిల్లా జనసంఖ్య 590,655.
==చరిత్ర==
[[1949]] సెప్టెంబర్ 9 వరకు ఉత్తర త్రిపుర జిల్లా భూభాగం త్రిపుర రాజ్యంలో భాగంగా ఉంది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయింది. [[1970]] సెప్టెంబర్ 1 న త్రిపుర రాష్ట్రం మూడు జిల్లాలుగా విభజించబడినప్పటి నుండి ఉత్తర త్రిపుర జిల్లా రూపుదిద్దుకున్నది. [[1995]] ఏప్రెల్ 14 న ఈ జిల్లా నుండి [[దలై]] జిల్లా రూపుదిద్ఫుకున్నది.
==గణాంకాలు==
|