దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q1206749 (translate me)
పంక్తి 40:
 
దేవీ భాగవతాన్ని అనేకులు తెలుగులో పద్యరూపంలోను, వచన రూపంలోను, యధానువాదరూపంలోను ప్రచురించారు. అటువంటి కొన్ని గ్రంధాల వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
* [[ములుగు పాపయారాధ్యులు]] వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సంస్థానంలో ఆస్థానకవిగానున్న కాలంలొ దేవీభాగవతాన్ని మొదటిసారిగా తెలుగులోనికి అనువదించారు.
 
* '''[[యామిజాల పద్మనాభస్వామి]]''' రచన - "శ్రీ దేవీ భాగవతము''' - బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
 
 
* '''[[తిరుపతి వెంకట కవులు]]''' - దేవీభాగవతం - పద్యరూపంలో
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు