అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
[[దస్త్రం:Alipiri dvaaram.JPG|thumb|240px|అలిపిరి ప్రధాన ద్వారం|ఇందులోనుండే రెండు మార్గాలలో బస్సులు రాక, పోకలు సాగిస్తాయి.]]
[[బొమ్మ:Stairway to tirumala.jpg|thumb|right|240px|భక్తులు అలిపిరి నుండి ఉన్న సోపానమార్గమున్న కొండ ఎక్కుతున్న దృశ్యం]]
'''అలిపిరి''' ([[ఆంగ్లం]] : Alipiri) [[తిరుపతి]] నుండి 4-5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడనుండి [[తిరుమల]]కు కాలిబాట మరియు రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉన్నది.<ref>Journal of the Indian Roads Congress By Indian Roads Congress పేజీ.761 [http://books.google.com/books?id=BukQAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1]</ref>
 
==అలిపిరి చరిత్ర==
పూర్వం అలిపిరిని ''అడిపుళీ'' అని పిలిచేవారు. ''అడి'' అంటే పాదం ''పుళ'' అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద [[చింత]] చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే [[తిరుమల నంబి]] [[రామానుజాచార్యుడు|రామానుజుని]]కి [[రామాయణం|రామాయణ]] రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
 
==తిరుమలకు కాలి బాటలు==
 
*ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు, ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది.
*పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం [[తిరుచానురు]] నుండి బయలు దేరి [[కపిలతీర్థం]] మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది.
*మంగళం దగ్గర చలివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు.
*రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
పంక్తి 19:
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
'''[[అలిపిరి]]'''
పూర్వం రవాణా సౌకార్యాలు అంతగా అభివృద్ది చెందని కాలంలో తిరుమల పైకి వెళ్ల డానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారె శరణ్యం. సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడిచి వెళ్లే వారు. నడవ లేని వారికి ''డోలీలు'' వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడ భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు ''బండ్ల వీది'' అది ఈ నాటికి వున్నది. ఆ విధంగా ఆరోజుల్లో సుధూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి ''అలిపిరి'' అని పేరు. ''అలిపిరి'' అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే.... గతంలో దళితులు అనగ అంటరాని వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడ మోపే వారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరిని కట్టడి చేయకున్న స్వచ్చందంగా వీరు కొండ పైకి ఎక్కే వారు కాదు. అలా కొండ పై కాలు మోపితే మహా పాతకం చుట్టు కుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం వున్నది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు వున్నది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవ దేవుని అనుగ్రహం పొందే వారు. ఆలా వారు తర తరాలుగా తలలు ఆ గుండుకు తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈ నాటికి వున్నది. దానిని [[తల తాకుడు గుండు]] [[తల యేరు గుండు]] అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాల కష్టంగా వుంటుంది. మోకాళ్లు పట్టు కోకుండా ఆ కొండను ఎక్కలెరు. మోకాళ్లు నెప్పులు రాకుండా వుండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నెప్పి వుండదని పూర్వీకుల నమ్మకం: అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తర తరాలుగా తాకించి నందున దానికి గుంటలు పడి వున్నాయి. దానిని ఈ నాటికి చూడ వచ్చును. ఆ తర్వాత కాలంలో కూడ కొందరు భక్తులందరు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొన సాగించేవారు. ఒక పాత సినిమాలో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది. ''తిరుపతి వెంకటేశ్వరా దొరా నివె దిక్కని నమ్మినామురా..... కాలి నడక మారిపోయి కార్ల వసతి కలిగింది.... వచ్చి పోయె వారికెల్ల వనరు బాగ కుదిరింది.... బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పడింది..... తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా......''
ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు
చేస్తారు.
[[దస్త్రం:Talayeru gumdu.JPG|thumb|240px|అలిపిరి వద్ద తలయేరు గుండు, శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి వున్నాయి గమనించ వచ్చు.]]
పంక్తి 30:
;తలయేరుగుండు
 
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడ ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై వున్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వార వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు వున్నది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వార పైకి చేర్చడము, నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో వున్నవి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి వున్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు
ఏర్పాట్లు చేసి వున్నారు.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారం లో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం.
 
;తోవ భాష్యకారుల సన్నిధి
పంక్తి 46:
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ది చేసిన ఉద్యానవనాలు వున్నాయి.
 
;అలిపిరి వద్ద మెట్లదారిలో ''శ్రీవారి పాద మండపం'' అను ఒక ఆలయం కలదు. ఇక్కడ శ్రీవారి పాదుకలు, బంగారం వి, వెండి వి వున్నాయి. కొంత రుసుం చెల్లించి ఆ పాదుకలను భక్తులు తమ తలమీద వుంచుకొని భక్తితో మనస్కరిస్తారు.
[[దస్త్రం:Sri vari padala mamdapam.JPG|thumb|240px|అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం: మండపం వద్ద తీసిన చిత్రం]]
 
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు