ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[చిలుకూరి వీరభద్రరావు]] గారు '''ఆంధ్రుల చరిత్రము''' ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో
[[దస్త్రం:Andhrula_Charitramu_Part-1.pdf |right|border|thumb|ఆంధ్రుల చరిత్రము ముఖపత్రము]]
పంక్తి 5:
==భాగాలు==
===ప్రథమ భాగము===
[[File:Nagas_caricatured_by_Buddhists_from_Andhrula_Charitram-Part1-Page109.png| right|thumb|బౌద్ధచరిత్రలలో వాడిన
ఈ భాగము 1910 లో
ఈ భాగమును వ్రాయుటకు సంవత్సర కాలము పట్టెను. ఒక అజ్ఞాత దాత మరి ఇంకొంతమంది సహాయమువలన ఈ భాగము ముద్రితమయ్యెను. రచయిత చెప్పినట్లు ఈ భాగములో కల వివరములు.
పంక్తి 17:
===ద్వితీయ భాగము===
ఈ భాగము 1912 లో
===మూడవ భాగము===
ఈ భాగము 1916 లో
"ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకులచరిత్రము వేఱుగను, రెడ్లచరిత్రము వేఱుగను జెప్పవలసివచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమునుగూర్చి ఫెరిస్తామొదలగు మహమ్మదీయచరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగువారును వ్రాసిన చరిత్రములు సరియైనవికావని తేటపడగలదు. ఈమూడవభాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును రెడ్లును పరస్పరద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యమువలన కర్ణాటసామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగరసామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకుబోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."
==విమర్శలు==
వెల్లాల సదాశివశాస్త్రి 1913 లో చిలుకూరి రచనకు ఖండనగా ఆంధ్రచరిత్రవిమర్శము: వీరభద్రీయఖండనము అనే పుస్తకాన్ని రచించాడు. <ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html
==ఇవీచూడండి ==
|