ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు '''ఇంటర్మీడియట్ విద్య''' . ఇది
ఇంటర్మీడియట్ స్థాయిలో
== కళాశాలల గణాంలు==
{| class="wikitable"
పంక్తి 7:
! కళాశాలల సంఖ్య
|-
| ప్రభుత్వ
| 804
|-
పంక్తి 14:
|-
|ప్రైవేట్ ఎయిడెడ్
| 70
పంక్తి 28:
|-
|ఇన్సెంటివ్
| 176
|-
|ఇతర (గురుకులాలు, వికలాంగ సంక్షేమ, సహకార, రైల్వే)
| 382
|-
| పూర్తి ఒకేషనల్
|
|-
|మొత్తం
|
|}
పంక్తి 47:
===సీనియర్ ఇంటర్ మార్చి 2012 ఫలితాలు ===
పరీక్షలకు జనరల్ (రెగ్యులర్)లో 7,56,459 మంది విద్యార్థులు హాజరుకాగా4,41,966 (58.43%)మంది ఉత్తీర్ణులయ్యారు. <ref>[ఆంధ్రజ్యోతి 25
; వృత్తిపర కోర్సు
వృత్తి విద్య కోర్సు ఫలితాల పరిశీలించినట్లయితే రెగ్యులర్ కేటగిరీలో 53.64% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64,581మంది పరీక్షకు హాజరుకాగా, 34,644 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సులో బాలికల్లో 58.02% ఉత్తీర్ణులు కాగా, బాలుర ఉత్తీర్ణత 49.67% గా నమోదైంది . రెగ్యులర్ విద్యార్థుల్లో 12,209 మంది 'ఎ' గ్రేడ్,
===2011 ఇంటర్ ద్వితీయ===
2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,97,495 మంది పరీక్షలు రాయగా 4,48,281 (63.27%) మంది ఉత్తీర్ణులయ్యారు.<ref>[సాక్షి 29
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 7 6 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 49 శాతంతో నల్లగొండ జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 66.39 శాతం మంది, బాలురలో 60.61శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. .
పంక్తి 61:
===2010 ఇంటర్ ద్వితీయ===
2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,17,794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,95,927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2,21,867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,50,248 (64.69%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74,915 (33.77%) మంది మాత్రమే పాసయ్యారు.
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1,82,408 మంది (40.51%) 'ఏ' గ్రేడ్ సాధించారు.
మిగతా వారిలో 1,65,002 (36.65%) మంది 'బీ' గ్రేడ్ (60- 75% మార్కులు) పొందారు. మరో 78,509 (17.44%) మందికి 'సీ'గ్రేడ్ (50-60% మార్కులు), మిగతా 24,329 (5.40%) మందికి 'డీ' గ్రేడ్ (35-50% మార్కులు) వచ్చాయి. మొత్తం 622 మంది జనరల్ అభ్యర్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవగా,84 మంది ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు. 73,172 మంది కంపార్ట్మెంటల్లో పాసయ్యారు.
మొత్తం 60,644 మంది వొకేషనల్ అభ్యర్థుల్లో 48,885 మంది రెగ్యులర్, 11,759 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 58.03 శాతం మంది పాస్ అయ్యారు.
ఆదిలాబాద్లో రికార్డుస్థాయిలో 82.89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ జిల్లాలో 43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 39.89 శాతం మంది అదనంగా పాసయ్యారు.
పంక్తి 81:
===2009===
2009
<br />
2009 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
==విభాగాలు==
పంక్తి 95:
* [[ఎంపిసి]]
*[[బైపిసి]]
===వృత్తి
వృత్తి విద్యను అందచేస్తున్న కాలేజీలు <ref>[http://bieap.nic.in/abc1.htm వృత్తి విద్యను అందచేస్తున్న కాలేజీలు ]</ref> 1244
*[[ఆరోగ్య]] రంగం
*[[వాణిజ్య]] రంగం
|