ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఎక్కిరాల కృష్ణమాచార్య
| residence =
| other_names =''మాస్టర్ ఇ. కె.''
| image =Dr. Ekkirala Krishnamacharya.gif
| imagesize = 200px
| caption = ఎక్కిరాల కృష్ణమాచార్య
| birth_name =ఎక్కిరాల కృష్ణమాచార్య
| birth_date = [[1926]], [[ఆగస్టు 11]]
| birth_place = గుంటూరు జిల్లా, [[బాపట్ల]]
| native_place =
| death_date = [[1984]] [[మార్చి 17]]
| death_place =
| death_cause =
| known =
| occupation = 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థను స్థాపకుడు
| title =
పంక్తి 41:
వీరు యూరపులో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచారు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసారు. వీరి కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి వీరు కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
 
భగవద్గీత రహస్యాల మీద ఈయన రాసిన '''శంఖారావం''' పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.
 
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి [[1984]] [[మార్చి 17]]న పరమపదించారు.