కశింకోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=కశింకోట||district=విశాఖపట్నం
| latd
| latm =
| lats = |
|
|
|
|
|mandal_map=Visakhapatnam mandals outline35.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కశింకోట|villages=26|area_total=|population_total=62259|population_male=30599|population_female=31660|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.29|literacy_male=61.29|literacy_female=39.72}}
{{Infobox Settlement/sandbox|
పంక్తి 80:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm |
| latNS = N |
| longm = |
|
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 101:
|footnotes =
}}
'''కశింకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము,
==చరిత్ర ==
కశింకోట సంస్థానపు గ్రామము. [[నిజాం]] పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉన్నది.<ref>[http://books.google.com/books?id=_RG2x2xDQ5UC&pg=PA260&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Gazetteer of South India, Volume 2 By W. Francis]</ref> 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత [[అనకాపల్లి]] జమిందారీ తాలూకాలో భాగమైనది.
మహమ్మదీయుల పాలనలో గోదావరి నదికి ఉత్తారన ఉన్న ప్రాంతంలోని కోటలలోకెల్లా పఠిష్టమైన ప్రముఖ కోటగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం కశింకోటలో కోట యొక్క శిధిలాలు మాత్రమే మిగిలాయి. 1882లో రాబర్ట్ సీవెల్ కశింకోట దుర్గం 800 యేళ్ళనాటిదని ప్రస్తావించాడు. అంటే ఈ కోట కనీసం 11వ శతాబ్దం నుండి ఉండి ఉండాలి. ఇక్కడ [[సదాశివ రాయలు|సదాశివరాయల]] కాలం నాటి రెండు శాసనాలు (1558, 1559) లభించాయి.<ref>[http://books.google.com/books?id=pApDAAAAYAAJ&q=kasimkota+sewell&dq=kasimkota+sewell Itihas, Volume 11]</ref> 1572లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత [[ఒరిస్సా]]పై దండెత్తాడు. నామమాత్రంగా గంజాం మెత్తం గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్నా బాహుబలేంద్ర కుటుంబం వారు పాలిస్తుండేవారు. ఆ తరువాత వాళ్లు రాజధానిని [[రాజమండ్రి]] నుండి కశింకోటకు మార్చారు.<ref>[http://books.google.com/books?id=iF4KAQAAIAAJ&q=kasimkota+fort&dq=kasimkota+fort Orissa District Gazetteers: Ganjam]</ref> బాహుబలేంద్ర కుమారుడు ముకుందరాజు కశింకోట రాజుగా ఉన్న కాలంలో పన్నులు కట్టడానికి నిరాకరించాడు. కుతుబ్షా దండెత్తి రాగా, [[వేంకటపతి రాయలు|వేంకటాపతి రాయలు]]ను సహాయం కోరాడు.
[[దస్త్రం:National Highway Kasimkota Visakhapatnam District.jpg|thumbnail|కశింకోట వద్ద జాతీయ రహదారి]]
|