కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''కొడాలి గోపాలరావు''' ప్రముఖ తెలుగు నాటక రచయిత.
==విశేషాలు==
దొంగవీరడు, ఛైర్మెన్, లంకెల బిందెలు వంటి నాటకాలు తెలుగు నాటక రంగంలో సంచలనాన్ని కలిగించినవి.
కొడాలి గోపాలరావు [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]] తాలూకాలోని [[పెదరావూరు]] గ్రామంలో జన్మించారు. సహజంగానే తెనాలి ప్రాంతంలో నాటక కళ పట్ల ఆదరణ ఎక్కువ. ప్రతి ఒక్కరిలో నాటకం పట్ల కనీస అవగాహన, ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పుట్టిన కొడాలి సహజంగానే నాటకం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించింది.
పంక్తి 13:
* వైకుంఠ భవనం (1960)
* ఆత్మద్రోహులు,
* చెరపకురా చెడేవు, ఛైర్మన్, శోభనపు రాత్రి గది,
ఇక కొడాలి రచనల గురించి
1930 – 1990 మధ్యకాలంలో గ్రామీణ నాటక రచయితగా, శతనాటకకర్తగా, తెలుగు నాటకరంగ కడలికెరటం అంటూ ఆకాశానికి ఎత్తేయబడిన కొడాలి గోపాలరావు పేరు నేడు అసలెవరికీ పట్టనట్టుగా, మరుగున పడి ఉంది. అది ఎంతలా అంటే కొడాలి స్వగ్రామం పెదరావూరు వెళ్ళి ఆయన గురించి అడిగితే కొడాలి గోపాలరావు ఎవరు ... అని
కొడాలి గోపాలరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పెదరావూరు గ్రామంలోనికొడాలి కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్నారు. ఆయన విద్యాభ్యాసం పెదరావూరు గ్రామంలోని శివాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
|