ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 7 interwiki links, now provided by Wikidata on d:q1391280 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 9:
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో [[శాతవాహనులు|శాతవాహన]] రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని [[హథీగుంఫ శాసనం]] (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది.
ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా [[భట్టిప్రోలు]]
ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు.
==వనరులు==
* ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు -
* ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
|